Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 15న కర్నూలు కలెక్టర్ ఎదుట నిరసన: ఏఐటియుసి కర్నూలు జిల్లా అధ్యక్షులు మునెప్ప

India | Sep 10, 2025
ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈనెల 15న కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపడుతున్నామని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షా, కార్యదర్శులు మునెప్పు, చంద్రశేఖర్లు పేర్కొన్నారు. కర్నూల్ ఏఐటీయూసీ కార్యాలయంలో బుధవారం ఉదయం 12 గంటలు ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఆటో కార్మికులకు శాపంగా మారిన జీవో 21,31 లను రద్దు చేయాలన్నారు. వాహన మిత్ర కింద 15. వేలు ఆటో కార్మికులకు ఇచ్చి ఆదుకోవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us