Download Now Banner

This browser does not support the video element.

అనంతపురం నగరంలోని సాయి నగర్ మొదటి క్రాస్ లో డిగ్రీ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య

Anantapur Urban, Anantapur | Aug 25, 2025
అనంతపురం నగరంలోని సాయి నగర్ మొదటి క్రాస్ లో ఉన్న లేడీస్ హాస్టల్ లో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో గమనించిన తోటి విద్యార్థులు ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us