Download Now Banner

This browser does not support the video element.

ఇల్లంతకుంట: కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు....

Ellanthakunta, Rajanna Sircilla | Aug 26, 2025
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం..అడ్డుకున్న పోలీసులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో నిన్న బీజేపీ నాయకులు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ శ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఫోటోను తగలబెట్టినందుకు నిరసనగా మంగళవారం మద్య్హనం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దహనం చేస్తుండగా ఇల్లంతకుంట పోలీసులు చేరుకోని అడ్డుకున్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దొంగ ఓట్లతో బిజెపి ప్రభుత్వం గెలిచిందని ఆధారాలతో సహా మా నాయకుడు రాహుల్ గాంధీ చూపెట్టారని తెలిపారు. మా నాయకుల దిష్టిబొమ్మలను తగలబెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us