Download Now Banner

This browser does not support the video element.

దర్శి: సెప్టెంబర్ 9వ తేదీ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వైసిపి జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి

Darsi, Prakasam | Sep 7, 2025
ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మరియు వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ జరుగు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మాజీ సీఎం మరియు వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతున్నా రైతులకు మద్దతుగా నిలవాలని జిల్లా లోని వైసిపి నాయకులు, కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున ఒంగోలు కలెక్టరేట్ మరియు మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు తరలివచ్చి నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us