Download Now Banner

This browser does not support the video element.

ఉద్యోగుల సమస్యలకు తక్షణ పరిష్కారం: కలెక్టర్ శ్రీధర్ చామకూరి

Rayachoti, Annamayya | Aug 22, 2025
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఉద్యోగుల గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఉద్యోగుల సమస్యలను స్వీకరించి, వాటిని తక్షణ పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకునేలా అన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డిఆర్ఓ మధుసూదన్ రావు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ మాట్లాడుతూ, వేతనాలు, బదిలీలు మరియు విధుల్లో చేర్పు వంటి సమస్యలకు పారదర్శక పరిష్కారాలు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని, ప్రభుత్వం ఎల్లప్పుడూ వారి సంక్షేమానికి కట్టుబడిందని
Read More News
T & CPrivacy PolicyContact Us