విశాఖ సాగర్ తీరంలో అత్యంత విలువైన నా 14.7 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని లు మాకు కేటాయించడంపై ప్రజా వనరుల పరిరక్షణ వేదిక ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని అల్లూరు విజ్ఞాన కేంద్రంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పరిరక్షణ వేదిక సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఎంబీఏసీ శర్మ సిపిఐ కంట్రోల్ కమిషన్ సభ్యులు ఏజే స్టాలిన్, సిపిఎం నాయకులు ఆర్కే బీఎస్సీ రవికుమార్ తో పాటు పలువురు నేతలు పాల్గొని కేంద్ర ప్రభుత్వంలో మార్పు కేటాయించిన స్థలాన్ని వెంటనే రద్దుచేసి దానిని సైన్స్ సిటీగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.