Download Now Banner

This browser does not support the video element.

విజయనగరం: బొబ్బిలిలో వీణల కోసం నిర్మించిన భవనంలో రిసార్ట్స్ పెడితే అడ్డుకుంటామని హెచ్చరించిన ఏఐఎస్ఎఫ్ నేతలు

Vizianagaram, Vizianagaram | Sep 11, 2025
ప్రభుత్వ ఐటీఐ స్థలంలో వీణల కోసం నిర్మించిన భవనంలో రిసార్ట్స్ పెడితే అడ్డుకుంటామని ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి శ్రావణ్ హెచ్చరించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో గురువారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. బొబ్బిలిలోని ప్రభుత్వ ఐటీఐ స్థలంలో భవనాలను నిర్మించారని, ఆ భవనాల్లో వీణల పెట్టకుండా ప్రైవేట్ వ్యాపారులకు రిసార్ట్స్ కోసం లీజుకు ఇవ్వడం అన్యాయమన్నారు. ఐటీఐ పక్కన రిసార్ట్స్ పెడితే పోరాటం చేస్తామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us