మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ ఆధ్వర్యంలో సర్కార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక అయోధ్య నగర్ లో యూరియా కొరతకు బిజెపి కాంగ్రెస్లే కారణం అంటూ రోడ్డుపై ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు అలాగే సర్కార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కరకులో టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు.