Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: యూరియా కొరతకు బిజెపి కాంగ్రెస్ లే కారణం రోడ్డుపై ధర్నా నిరసన సర్కార్ దిష్టిబొమ్మ దహనం

Ramagundam, Peddapalle | Aug 26, 2025
మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ ఆధ్వర్యంలో సర్కార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక అయోధ్య నగర్ లో యూరియా కొరతకు బిజెపి కాంగ్రెస్లే కారణం అంటూ రోడ్డుపై ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు అలాగే సర్కార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కరకులో టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us