Install App
manojvmncl
This browser does not support the video element.
మంచిర్యాల: కొమ్ముగూడెం గ్రామ పరిధిలో పులి పాదముద్రలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు
Mancherial, Mancherial | Sep 8, 2025
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని కొమ్ముగూడెం గ్రామ పరిధిలో సోమవారం సాయంత్రం మేకల మందపై పెద్దపులి దాడి చేసింది. దీంతో అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలను గుర్తించారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!