Download Now Banner

This browser does not support the video element.

జమ్మికుంట: మండలంలోని సైదాబాద్ గ్రామం చెందిన గోపాల్ రావు అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ చెట్టుకు ఉరివేసుకొని మృతి

Jammikunta, Karimnagar | Sep 7, 2025
జమ్మికుంట మండలంలోని సైదాబాద్ గ్రామానికి చెందిన ఎరబాటి గోపాల్ రావు అనే వ్యక్తి శనివారం సాయంత్రం గ్రామ సమీపంలో పని కోసం వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో తన బంధువైన గణేష్ వెళ్లి చూసే సరికి చెట్టుకు వేసుకొని మృతి చెందాడని ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉండేవాడని ఈ క్రమంలో చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయాడని మృతురాలి భార్య శకుంతల ఆదివారం సాయంత్రం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రామకృష్ణ తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us