Download Now Banner

This browser does not support the video element.

నారాయణ్​ఖేడ్: నిజాంపేట్ లో దారుణం, తల్లి ప్రేమల , ఇద్దరు కుమారులు ధనుష్ (3), సూర్యవంశం (3 నెలలు) అనుమానాస్పద మృతి

Narayankhed, Sangareddy | Sep 5, 2025
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట్ గ్రామానికి చెందిన రాములు, సాయమ్మ ల కుమార్తె ప్రేమల (23) ను నిజాంపేట మండలంలోని దామర చెరువు గ్రామానికి చెందిన సంగమేష్ కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపారు. ఈ క్రమంలో వారికి ధనుష్ (3), సూర్యవంశీ ( 3నెలలు) ఇద్దరు కుమారులు జన్మించారు. ఈనెల 4వ తేదీన గురువారం ప్రేమలను ఆమె భర్త సంగమేశ్ దామరచెరువు గ్రామం నుండి నిజాంపేట్ గ్రామానికి తీసుకువచ్చి అత్తగారి ఇంటి వద్ద దించి వెళ్ళాడు. శుక్రవారం ముగ్గురు విగత జీవులుగా పడి ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us