ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండలం పరిధిలోని కొర్విపాడు గ్రామానికి చెందిన ఎ.వెంకట్రామిరెడ్డి పాము కాటుకు గురి కావడం జరిగినది. కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలోని చికిత్స పొందుతూ మరణించారు. విషయం తెలిసిన అలంపూర్ శాసనసభ్యులు విజేయుడు వెంటనే వెళ్లి భౌతికకాయానికి నివాళి అర్పించి ,వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగినది.ఎమ్మెల్యే గారితో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.