Download Now Banner

This browser does not support the video element.

సర్వేపల్లి: గొలగమూడిలో వెంకయ్య స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు

India | Aug 24, 2025
గొలగమూడి లో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి 43వ ఆరాధన ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్వామివారికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేదమంత్రాలు నడుమ ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయం సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండడం తమ అదృష్టం అని సోమిరెడ్డి అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us