Download Now Banner

This browser does not support the video element.

ఈ కేసులో ఏం జరిగినా ముందు మీకే తెలుస్తుంది : మాజీ మంత్రి కాకాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు

India | Aug 24, 2025
రుస్తుం మైన్స్ కేసులో ఏం జరగబోతుందో తన కంటే ముందుగానే మీడియాకు తెలిసిపోతుందని.. మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ కేసు గురించి మీడియా ఎదుట మాట్లాడొద్దని హైకోర్టు షరతులు ఉన్న నేపథ్యంలో ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేదని స్పష్టం చేశారు. విచారణ అధికారి ఎదుట హాజరయ్యానని మీడియాకు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us