జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు లో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి వార్లను జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ గురువారం ఉదయం 11 గంటల సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం హోమో నిర్వహించారు అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు.