Download Now Banner

This browser does not support the video element.

నారాయణ్​ఖేడ్: విద్యా వైద్య రంగాన్ని ప్రభుత్వ రంగంలోకి కొనసాగించాలి: నారాయణఖేడ్లో ఏఐఎఫ్డిఎస్ జిల్లా కార్యదర్శి టి. కుమార్ డిమాండ్

Narayankhed, Sangareddy | Sep 6, 2025
రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాన్ని ప్రభుత్వ రంగంలోకి కొనసాగించాలని ఏఐఎస్డిఎస్ జిల్లా కార్యదర్శి టి కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన నారాయణఖేడ్లు మాట్లాడుతూ విద్యా, వైద్య రంగాలు కార్పొరేట్ లో కొనసాగడంతో పేదలకు సరైన విద్య సరైన వైద్యం అందడం లేదని విమర్శించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us