Download Now Banner

This browser does not support the video element.

గద్వాల్: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు నల్ల విద్యుత్ పనులు త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.

Gadwal, Jogulamba | Sep 9, 2025
మంగళవారం ఉదయం గద్వాల జిల్లా కేంద్రంలోని దౌదర్పల్లి సమీపంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించడం జరిగింది.ఆరవ తేదీ నాడు లబ్ధిదారులకు మినిస్టర్ల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. కావున మిగిలి ఉన్న విద్యుత్ నల్లలు త్వరగా పూర్తిచేయాలని జిల్లా అధికారులకు ఆదర్శించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.
Read More News
T & CPrivacy PolicyContact Us