Download Now Banner

This browser does not support the video element.

చిత్తూరు: నెల రోజుల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించాలి:ఇంచార్జ్ కమిషనర్, ఎంఈ వెంకటరామి రెడ్డి

Chittoor, Chittoor | Dec 17, 2024
నగరపాలక పరిధిలో చేపడుతున్న "ఎన్టీఆర్ మన ఇల్లు" గృహ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ఇంచార్జ్ కమిషనర్, ఎంఈ వెంకటరామి రెడ్డి హౌసింగ్ అధికారులు, అమినిటీ కార్యదర్శులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నగరపాలక కార్యాలయంలో హౌసింగ్ పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కమిషనర్ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరపాలక పరిధిలోని హౌసింగ్ లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us