యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నా తాళ్ల గూడెం గ్రామంలోని జూకంటి మనోహర లింగస్వామి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందన్నారు.గత 10 ఏళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా పేద ప్రజలకు ఇద్దరమ్మాయిలను ఇవ్వలేదని అన్నారు.