Download Now Banner

This browser does not support the video element.

నారాయణ్​ఖేడ్: అమ్మాయిలను సోషల్ మీడియాలో వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: నారాయణఖేడ్ డిఎస్పి వెంకటరెడ్డి హెచ్చరిక

Narayankhed, Sangareddy | Sep 10, 2025
అమ్మాయిలను సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్ లలో పోస్టులు పెట్టి వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణఖేడ్ డిఎస్పి వెంకటరెడ్డి హెచ్చరించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డి.ఎస్.పి కార్యాలయంలో ఆయన ప్రెస్మీట్లో మాట్లాడారు. సోషల్ మీడియాలో మరియు లోన్ యాప్స్ లలో ఎవరినైనా వేధిస్తే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us