Download Now Banner

This browser does not support the video element.

ఎంపీ సానా సతీష్ కు కృతజ్ఞతలు తెలిపిన నేపాల్ బాధితులు

Kakinada Rural, Kakinada | Sep 11, 2025
నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చిన ఎంపీ సతీష్ బాబుకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. రెండు రోజులుగా నేపాల్ లో ఉన్న తెలుగువారిని రక్షించేందుకు ఆయన ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. తమను తిరిగి తీసుకువచ్చేందుకు ఆయన చూపిన చెరువు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us