కూటమి ప్రభుత్వం పేదల బ్రతుకులతో ఆటలాడుతుందని వైసీపీ రాష్ట్ర ఎస్సీ విభాగ ప్రధాన కార్యదర్శి పొన్నాడ రిషి ఆగ్రహం వ్యక్తం చేశారు మాట్లాడుతూ ఏడాదిన్నర అవుతున్న ఈ ప్రభుత్వం కొత్త గృహాలు మంజూరు చేయలేదని విమర్శించారు గత ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ఇండ్ల స్థలాలు ఇచ్చామని ఒక్కొక్క ఇంటికి 1,80,000 ఆర్థిక మెటీరియల్ సహాయం అందించామని ఆయన గుర్తు చేశారు...