Download Now Banner

This browser does not support the video element.

మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తానని నగరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వెల్లడి

Kakinada Rural, Kakinada | Aug 26, 2025
రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మాధవ్ అన్నారు మంగళవారం ఉదయం కాకినాడలో విద్యాదాత మల్లాడి సచలింగ నాయకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతోపాటు స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కూడా హాజరయ్యారు.
Read More News
T & CPrivacy PolicyContact Us