Download Now Banner

This browser does not support the video element.

హన్వాడ: పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి వినాయకులనే వాడదామని జిల్లా కలెక్టర్‌ పిలుపు, పెద్దఎత్తున అమ్మకాలు చేపట్టిన నిర్వాహకులు

Hanwada, Mahbubnagar | Aug 26, 2025
పర్యావరణ పరిరక్షణ కాపాడేందుకు మట్టి వినాయకుడిని ఖచ్చితంగా అందరూ ప్రతిష్టించాలని సంబంధిత అధికారులు తెలుపుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో వివిధ మట్టి వినాయకులను విక్రయిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ పారిస్ గణేష్ ఎట్టి పరిస్థితుల్లో ప్రతిష్టి జనాదని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు
Read More News
T & CPrivacy PolicyContact Us