Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు వైయస్సార్: వైకాపా కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్ వి మోహన్ రెడ్డి

India | Sep 2, 2025
ప్రజల జన హృదయ నేతగా వైఎస్సార్ చరిత్రలో నిలిచిపోతారని కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం 12 గంటలు వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకొని కర్నూలులోని YSR విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ రాష్ట్ర ప్రజల కోసం చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, జలయజ్ఞం వంటి పథకాలతో ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us