Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: ఉల్లి రైతులు డిమాండ్

India | Aug 26, 2025
కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఉల్లి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం 12 గంటలకు ఉల్లికీ రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉల్లి క్వింటానికి 2వేల నుండి 3 వేల దాకా గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఉల్లిని అమ్ముకుందామని మార్కెట్కు వస్తే క్వింటం 200 నుండి 500 దాకా కొనుగోలు చేయడం దారుణమని వారు మండిపడుతున్నారు. తక్షణమే ఉల్లి రైతన్న ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us