Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలో ఆర్ట్స్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు SFI ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు ర్యాలీ

Srikakulam, Srikakulam | Aug 25, 2025
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 11:30 నిమిషాలకు స్థానిక కళాశాల నుండి కలెక్టరేట్ వరకు ధర్నా చేస్తే ర్యాలీ నిర్వహించారు.. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న తల్లికి వందనం వేయాలని, స్కాలర్షిప్లు వెంటనే మంజూరు చేయాలని, డిగ్రీ విద్యార్థులకు ఇంటెన్షిప్ భారాన్ని తగ్గించాలని, హాస్టల్ బెస్ట్ చార్జీలు ధరలకు అనుగుణంగా పెంచాలని, ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని వారు నినాదాలు చేశారు...
Read More News
T & CPrivacy PolicyContact Us