Download Now Banner

This browser does not support the video element.

గజపతినగరం: భారీ వర్షాల కారణంగా 292.4 అడుగులకు పెరిగిన తాటిపూడి జలాశయ నీటిమట్టం

Gajapathinagaram, Vizianagaram | Aug 27, 2025
ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా గంట్యాడ మండలంలోని తాటిపూడి జలాశయం నీటిమట్టం బుధవారం మధ్యాహ్నం నాటికి 292.4 అడుగులకు పెరిగింది. కొండవాగులు నదీ పరివాహక ప్రాంతాల నుంచి తాటిపూడి జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో తాటిపూడి జలాశయం నీటిమట్టం బుధవారం మధ్యాహ్నం నాటికి 292.4 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 297 అడుగులు.
Read More News
T & CPrivacy PolicyContact Us