Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: ఎంజీఆర్ పురం లోని ప్రభుత్వం కేటాయించిన సెంటు స్థలాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని స్థానికులు నిరసన

India | Sep 8, 2025
శోంట్యమ్ గ్రామంలోని ఎంజీఆర్ పురంలో రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం క్రితం 565 సెంట్లు లబ్ధిదారులకు కేటాయించిందని తెలిపారు. నిర్మించిన నిర్మాణం పూర్తి చేసుకున్న వీళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ లబ్ధిదారులు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. వెంటనే తనకు మలుగు సదుపాయాలు కల్పించి రోడ్లు డ్రైనేజీలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఏం చెంప ఇప్పటికే పలిమర్లు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించామని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us