Download Now Banner

This browser does not support the video element.

పెద్దపల్లి: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు నిర్వహించాలి

Peddapalle, Peddapalle | Aug 22, 2025
శుక్రవారం రోజున బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మనోజ్ మాట్లాడుతూ 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కిష్టయ్య చేపట్టబోయే సత్యాగ్రహ దీక్షకు బీసీలందరూ తరలి రావాలంటే పిలుపునిచ్చారు వి నేపథ్యంలో హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద జరిగే సత్యాగ్రహ దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు తమ పోరాటం ఆగదంటూ తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us