Download Now Banner

This browser does not support the video element.

గూడూరు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డికె బాలాజీ

Machilipatnam South, Krishna | Sep 4, 2025
గూడూరు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డికె బాలాజీ జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాల సమయంలో జిల్లా కలెక్టర్ స్తానిక పెడన నియోజకవర్గంలోని గూడూరు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో యూరియా సరఫరా, పంపిణీ పై ముఖాముఖి మాట్లాడారు. ఆ గ్రామ రైతులు మాట్లాడుతూ తమకు 2 డోసుల యూరియా వచ్చిందని, 3 వ డోసు యూరియా పంపిణీ చేయాల్సి ఉందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us