Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: రాష్ట్రంలో ప్రజలు మళ్లీ కెసిఆర్ పాలనను కోరుకుంటున్నారు : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Ibrahimpatnam, Rangareddy | Sep 4, 2025
మక్కేశ్వరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నవాబ్ పేట మండలానికి చెందిన పలువురు నాయకులు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో పార్టీలో గురువారం మధ్యాహ్నం చేరారు. ఈ సందర్భంగా వారికి ఆమె పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు మళ్ళీ కేసిఆర్ నాయకత్వంలో పాలనను కోరుకుంటున్నారని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us