Download Now Banner

This browser does not support the video element.

విజయవాడలో పాట పాడిన స్కూల్ హెచ్ఎం

India | Sep 5, 2025
విజయవాడ వాంబే కాలనీ మున్సిపల్ హైస్కూల్ హెడ్ మాస్టర్ మనోహర్, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యా యుడిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. వాంబే కాలనీలో శుక్రవారం జరిగిన రాధాకృష్ణన్ జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ను స్మరించుకుంటూ మనోహర్ ఆలపించిన గీతం అందరినీ ఆకట్టుకుంది.
Read More News
T & CPrivacy PolicyContact Us