Download Now Banner

This browser does not support the video element.

ఏలూరులో ఎమ్మెల్యే చింతమనేని మీడియా సమావేశం, నేపాల్ అంశంలో తెలుగువారికి అండగా నిలిచిన మంత్రి నారా లోకేష్ పై ప్రశంసలు

Eluru Urban, Eluru | Sep 12, 2025
నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించడంలో అండగా నిలిచిన టీడీపీ యువ నాయకులు, మంత్రి నారా లోకేష్ చొరవ ఎంతో అభినందనీయమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. చిన్న వయసులోనే ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాన్ని నడిపించడంలో లోకేష్ ఎంతో కీలకపాత్ర వహిస్తున్నారని ఆయనను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రత్యేకంగా అభినందించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us