Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: విశాఖ‌లోని రుషికొండపై వెంక‌న్న‌ను ద‌ర్శించుకుంటున్న భ‌క్తులు

India | Sep 13, 2025
విశాఖ‌లోని రుషికొండపై ఉన్న తిరుమల తిరుపతి వెంక‌న్న స్వామి ఆల‌యానికి భక్తులు పెద్ద సంఖ్య‌లో తరలివచ్చారు. వెంక‌టేశ్వ‌ర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు అయిన శనివారం కావ‌డంతో, ఉత్త‌రాంధ్ర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. వెంకన్న స్వామిని దర్శించుకున్న అనంతరం, భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతూ, వీకెండ్‌ను ఆస్వాదించడానికి బీచ్‌లకు వెళ్తున్నారు. ఈ ఆలయం భక్తుల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడమే కాకుండా, పర్యాటకంగా కూడా విశాఖ‌కు ఒక కొత్త ఆకర్షణగా మారింది.
Read More News
T & CPrivacy PolicyContact Us