Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: అర్హులకు సంక్షేమ పథకాలు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది: ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి

Nagarkurnool, Nagarkurnool | Aug 23, 2025
అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలకపల్లి తిమ్మాస్పేట తాడూరు మండలాలకు సంబంధించిన సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us