Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: LOC చెక్కును అందజేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

Sangareddy, Sangareddy | Aug 24, 2025
సదాశివపేట మండలం వెల్టూరు గ్రామానికి చెందిన అల్మన్ సరిహకు మెరుగైన వైద్యం కోసం రూ.2 లక్షల LOC చెక్కును ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సదాశివపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం అందజేశారు. చెక్కు అందించినందుకు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రత్నాకర్ రెడ్డి, శ్రీహరి, రామప్ప పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us