Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: రాజమండ్రి ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో నవజాత శిశువుల ఎన్‌ఐసీయూ ఏర్పాటు చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రశాంతి

India | Sep 9, 2025
రాజమండ్రి ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసీయూ) ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు.మంగళవారం బొమ్మూరు కలెక్టరేట్‌లో జిజిహెచ్ అధికారులతో సమావేశమై కొత్త విభాగాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుద్ధ్యం పరిరక్షణ వంటి అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాసుపత్రి నిర్వహణకు అవసరమైన సూచనలు ఇచ్చారు
Read More News
T & CPrivacy PolicyContact Us