Download Now Banner

This browser does not support the video element.

నారాయణపేట్: కక్షి దారులు జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి: మక్తల్ సీఐ రామ్ లాల్

Narayanpet, Narayanpet | Sep 11, 2025
మక్తల్ సర్కిల్ పరిధిలో చాలా కాలంగా కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారం కోసం కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని మక్తల్ సీఐ రామ్ లాల్ గురువారం నాలుగు గంటల సమయంలో ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13 వ తేదీన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నారాయణపేట కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించ బడుతుందని ఈ యొక్క లోక్ అదాలత్ ను కక్షి దారులు సద్వినియోగం చేసుకోగలరని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us