Download Now Banner

This browser does not support the video element.

కమ్మవారిపల్లిలో సచివాలయ ఉద్యోగులు మధ్య ఘర్షణ, పంచాయతీ సెక్రటరీకి గాయాలు

Penukonda, Sri Sathyasai | Aug 25, 2025
శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కమ్మవారిపల్లిలో పంచాయతీ సెక్రటరీ ఫరూక్ అబ్దుల్లా, ఇంజినీరింగ్ అసిస్టెంట్ బాలాజీ ఇద్దరూ కొట్టుకున్నారు. సోమవారం మధ్యాహ్నం పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ అసిస్టెంట్తో కలిసి సోమవారం కమ్మవారిపల్లి ఎస్సీ కాలనీలో సర్వే చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో మాటమాట పెరగ్గా బాలాజీ తనను కింద పడేసి కొట్టినట్లు తెలిపారు. చేయి విరగడంతో గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us