Download Now Banner

This browser does not support the video element.

గంగాధర నెల్లూరు: బుల్లెట్ పై ర్యాలీ నిర్వహించిన మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి

Gangadhara Nellore, Chittoor | Sep 9, 2025
మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమాన్ని మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఉచితంగా యూరియా, విద్యుత్ అందజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కువగా యూరియా కొరత ఏర్పడిందని కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి యూరియాను దిగుమతి చేసుకోవాలని తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us