Download Now Banner

This browser does not support the video element.

ఖమ్మం అర్బన్: జీఎస్టీ తగ్గింపుతో పేదలకు ఊరట BJP ఆధ్వర్యంలోమోదీ చిత్రపటానికి పాలాభిషేకం

Khammam Urban, Khammam | Sep 5, 2025
ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొస్తున్న జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రజలకు నిజమైన శ్రీరామరక్ష వంటివని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. ఖమ్మం జీఎస్టీ కార్యాలయం ఎదుట ఆయన నేతృత్వంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us