Download Now Banner

This browser does not support the video element.

కొవ్వూరు: రేషన్‌ అవకతవకలకు స్మార్ట్‌ కార్డులతో చెక్‌: పెల్లకూరు కాలనీలో ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ

Kovur, Sri Potti Sriramulu Nellore | Aug 25, 2025
కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తెచ్చేలా దేశంలోనే ఎక్కడా లేనివిధంగా స్మార్ట్‌ రేషన్‌ కార్డులను తీసుకువచ్చిందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ అన్నారు. సోమవారం కోవూరు పంచాయతీలోని పెల్లకూరుకాలనీలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్‌ రేషన్‌ కార్డులను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి వారికి
Read More News
T & CPrivacy PolicyContact Us