Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: అల్వాల్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పునరుద్ధరణ కమిటీ నియామకం

Medchal, Medchal Malkajgiri | Sep 3, 2025
అల్వాల్ లోని ప్రసిద్ధ దేవాలయం శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం నూతనంగా 12 మందితో పునరుద్ధరణ కమిటీని రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నియమించారు. వారికి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కె మోహన్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య చైర్మన్ రాజా సంజయ్ గోపాల్, ఆలయ ఈవో ఎం వీరేశం తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us