Download Now Banner

This browser does not support the video element.

వాదాలకుంటలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి, ఏడుగురు అరెస్ట్, రూ. 50 వేల నగదు స్వాధీనం

Gopalapuram, East Godavari | Aug 23, 2025
గోపాలపురం మండలం వాదాల కుంటలో పేకాట ఆడుతున్నారని సమాచారంతో శనివారం పోలీసులు దాడులు చేయగా, ఏడుగురు పట్టుబడ్డారు , వారి వద్ద నుంచి 50 వేల 170 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు గోపాలపురం ఎస్సై మనోహర్ తెలిపారు. గ్రామాల్లో పేకాట, కోడిపందాలు వంటి జుద క్రీడలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us