Download Now Banner

This browser does not support the video element.

జిందాల్ నిర్వాసితులతో కలిసి త్వరలోనే ఛలో అమరావతి కార్యక్రమం: బౌడారా లో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు

Vizianagaram Urban, Vizianagaram | Sep 13, 2025
ఎస్ కోట మండలం బౌడార లో నిరసన శిబిరం వద్ద జిందాల్ నిర్వాసితులతో కలసి శనివారం మధ్యాహ్నం సమావేశమైన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్ లు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. జిందాల్ నిర్వాసితులకు భూములు వెంటనే తిరిగి ఇవ్వాలని, జిందాల్ నిర్వాసితులకు గనుక న్యాయం జరగకపోతే జీవో 14 కు జిందాల్ నిర్మాణ స్వీతులతో పాటు తాటిపూడి ఆయకట్టు రైతులతో కలసి ఉమ్మడిగా సదస్సు నిర్వహిస్తామని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us