Download Now Banner

This browser does not support the video element.

హుజూరాబాద్: రోగులకు అందుతున్న వైద్యం పట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంన్చార్జి ప్రణవ్

Huzurabad, Karimnagar | Aug 21, 2025
హుజరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంన్చార్జి ప్రణవ్ గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యం పై నేరుగా రోగులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని రోగుల బారిన పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్యం కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూపరిండెంట్ నారాయన రెడ్డికి సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us