Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 31, 2025
ఉదయగిరి జిల్లా ఏర్పాటుకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడును ఉద్యమ నేతలు మద్దతు కోరారు. ఆదివారం వెంకటాచలంలోని స్వర్ణ భారతి ట్రస్టులో ఆయనను కలిసి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణ కోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించి ప్రజాభిప్రాయం సేకరిస్తున్న సందర్భంగా ఉదయగిరి జిల్లా సాధన కమిటీ నాయకులు ఆయనను మద్దతు కోరారు.