Download Now Banner

This browser does not support the video element.

శిథిలావస్థకు చేరుకున్న సఖినేటిపల్లి లాకులు #localissue

Razole, Konaseema | Aug 24, 2025
సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లిలో లాకులు శిథిలావస్థకు చేరుకున్నాయని స్థానికులు ఆదివారం చెప్పారు. దీంతో గోదావరికి వరద పోటెత్తిన సమయంలో వరద నీరు లాక్కులు ద్వారా కాలువలోకి చేరుకుంటుందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us