Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: బర్రె అడ్డురావడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 40 మంది ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 31, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక ఫైన్ లైన్ కమాన్ వద్ద బర్రె అడ్డు రావడంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది వరంగల్ టు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హనుమకొండకు వెళ్తుండగా మార్గం మధ్యలో ఈ ప్రమాదం ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు చోటుచేసుకుంది బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా పెను ప్రమాదం తప్పిందని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ప్రమాద పరిస్థితిని ఆరా తీస్తున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us